ప్రతీ 18గంటలకి ఒక అమ్మాయి మానబంగానికి గురి అవుతుంది తెలుసా మీకు ?
అమ్మాయిలని మరియు చిన్న పిల్లలని కామం తో మానబంగం చేసిన వారిని మరియు ప్రయత్నించిన వారికీ ఉరే సరి....!
ప్రాణ బిక్ష మాత్రం పెట్టకూడదు...ఎట్టి పరిస్తుతలొ.
డిల్లి లో జరిగినది రాక్షష తత్త్వం ....క్రురంగా అమ్మాయిని చాలా గోరంగా ... ఇనుప వస్తువులతో క్రురంగా వహించారు...! వైద్యుడు సైతం వివరణ ఇవ్వలేని వైనం.
తనకి జరిగిన గోరమైన బాద వివరించలేను అంటూ చెప్పిన వైద్యురాలి మాటలు వివరించడం చాలా కష్టం.
అందుకే ఈ నేరానికి పాల్పడిన వారిని అందరి మద్యలో ఉంచి అందరూ చూస్తుండగా చంపడం సరైన నిర్ణయం...దానివల్ల మరొకరు చేసే వీలు ఉండదు మరియు చేయడానికి బయపడేలా ఉండాలి మన ప్రభుత్వం తీసుకునే నిర్ణయం.
రాక్షషులు వాళ్ళు ..వాళ్ళకి ఉరే సరి.


--

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®