


మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
నేను మెచ్చినవి నాకు నచ్చినవి...బలే చిత్రాలు విచిత్రాలు. చూసారా. అన్ని ఆ రచయితలవే ఎటు వంటి హక్కులు నేను,ఈ బ్లాగ్ వి కాదు. అందరితో పంచుకోవడం కోసం ఈ నా చిన్న ప్రయత్నం.m&k
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
చూయింగ్ గమ్ ! ఇది ఇప్పుడు ఒకరకమైన స్టైల్ గా మారింది.
ప్రతినిత్యం చూయింగ్ గమ్ ను నములుతూ ఉండటం..! ఐతే అసలేంటి ఈ చూయింగ్ గమ్ ? ఒకవేళ పొరపాటున మింగితే ఏంటి సంగతి ? మీ అపోహలకు ఇదిగో సమాదానం.
చూయింగ్ గమ్:
చూయింగ్ గమ్ కృత్రిమ రబ్బర్ తో తయారు చేసే ఒక తినే పదార్థం.
చూయింగ్ గమ్ చరిత్ర 1866 సంవత్సరంతో ముడిపడి వుంది. మెక్సికో దేశపు సైనిక నియంత సాంటా అన్నాతో జతపడి వుంది. 1866నాటి తన దేశపు అంతర్యుద్ధ్యం సందర్భంగా సాంటా అన్నా అజ్ఞాతంలోకి వెళుతూ దళసరిగా తెల్లగా వున్న జిగురు ముక్కను తన వెంట పట్టుకునిపోయాడు. మెక్సికోలోని ఒక తరహా చెట్టు బెరడు నుండి స్రవించే ఈ జిగురును ప్రతికూల పరిస్థితుల్లో చప్పరించడం అక్కడి వారికి ఆనవాయితీగా వస్తోంది. సాంటా న్యూయార్క్లోని స్టేటన్ దీవిలో తలదాచుకున్నాడు.
కొన్ని నెలల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చాడు సాంటా. తను వుపయోగించగా మిగిలిన జిగురు ముక్కను తన టేబుల్ సొరుగులో వదిలేసాడు. అదే దీవిలో వున్న థామస్ ఆడంస్ అనే శాస్త్రవేత్త ఆ జిగురు ముక్కను చేజిక్కించుకున్నాడు. సాంటా ఆ జిగురు ముక్కను నములుతూ వుండేవాడని థామస్ తెలుసుకున్నాడు. సాగుతున్న పదార్థంలో ఏం రుచి వుందో ఆయనకు అర్థం కాలేదు. జిగురును సేకరించి ఒకరకమైన రబ్బరును రూపొందించాలనుకున్నాడు కానీ అది తయారవ్వలేదు. కృత్రిమ దంతాలు అమర్చడానికి ఆ జిగురు ఉపయోగపడుతుందేమోనని ప్రయోగం చేశాడు. కానీ అది సాథ్యం కాలేదు.
చివరకు థామస్ ఆ జిగురును ఉడకబెట్టి చిన్న చిన్న పుల్లలు తీసుకుని వాటి చివరన ఈ ఉడికించిన జిగురును అతికించి పంచదార బిళ్లలు అమ్మే దుకాణాల్లో అమ్మాలని ప్రయత్నించాడు. ఈ ప్రయోగం విజయవంతం అవడంతో విపరీతమైన ప్రేరణ పొందడు. దానితో గమ్స్టిక్స్ వ్యాపారం మొదలైంది. వేలాదిగా వీటిని తయారుచేసే యంత్రాన్ని కనిపెట్టి, తన ఉత్పత్తికి చూయింగ్ గమ్ అని పేరు పెట్టాడు.
చూయింగ్ గమ్ మింగితే ? తిప్పలు తప్పవా ?
చాలా మంది పొరబాటుగా చూయింగ్ గమ్ మింగేసి ఉంటారు ...ఐతే అది రబ్బరు పదార్ధం తో చేసింది ఉండటం వలన అది మన పొట్టలో అరగదు.
కొందరు చూయింగ్ గమ్ మింగింతే, అది తమ పొట్టలోనే ఉంటది అంటూ బయపెడతారు ..ఐతే ఇది ఉండటం కాదు అరగక పోవటం వలన....ఓహ్ చూయింగ్ గమ్ మన పొట్టలో అరగడానికి సుమారు ఏడు సంవత్సరాలు పడుతుంది, ఐతే సాదారణంగా మన ప్రక్రియ ప్రకారం ఇరవై నాలుగు గంటలకల్లా అది వచ్చేయాలి జీర్ణాశయం నుండి లేని యడల అది మనకి పోట్టనోప్పిని ఇస్తుంది అరగక పోవడం వలన. అందుకే మనము చూయింగ్ గమ్ మింగిన కుడా కొందరికి ఏమి కాదు మరి కొందరికి తిప్పలు తప్పవు రబ్బరు పదార్ధం వలన. తస్మాత్ జాగర్త.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!
'స్పామ్ ఈ మెయిల్స్' పంపడంలో భారత దేశం అగ్ర స్ధానం ఆక్రమించిందని కంప్యూటర్ సెక్యూరిటీ సంస్ధ 'సోఫోస్' తెలిపింది. అమెరికాని రెండో స్ధానంలోకి నెట్టి భారత దేశం అగ్ర స్ధానానికి చేరిందని ఆ సంస్ధ తెలిపింది. అయితే ఇందులో భారతీయుల తప్పేమీ లేదు. మొదటిసారి ఇంటర్నెట్ వినియోగిస్తున్న భారతీయులకు ఈ మెయిల్ వినియోగంలో అనుభవం లేకపోవడమే దీనికి కారణమని 'సోఫోస్' తెలిపింది. సోఫోస్ సంస్ధ స్పామ్ మెయిళ్ళు అధికంగా వచ్చే కంప్యూటర్ల సంఖ్య ఆధారంగా వివిధ దేశాలకి ర్యాంకులు ఇస్తుంది. ఒక్కో దేశంలోని కంప్యూటర్ల ద్వారా ప్రసారం అయ్యే స్పామ్ ఈ మెయిళ్ల సంఖ్యను అది లెక్కించి ర్యాంకులు ఇస్తుంది. దానర్ధం స్పామ్ మెయిళ్ళు ఆ కంప్యూటర్ల నుండి బయలు దేరకపోవచ్చు. కంప్యూటర్లను స్వార్ధప్రయోజనాలకు ఉపయోగించే నిపుణులు ఇతర దేశాల్లో ఉండే కంప్యూటర్లను తమ అదుపులోకి తెచ్చుకుని వాటి ద్వారా స్పామ్ మెయిళ్ళు పంపవచ్చు. ఇంటర్నెట్ మొత్తం మీద వస్తున్న స్పామ్ ఈమెయిళ్లలో 10 శాతం భారతీయుల కంప్యూటర్లనుండి వస్తున్నాయని సోఫోస్ తెలిపింది. 8.3 శాతంతో అమెరికా అగ్ర స్ధానంలో ఉండగా చిన్న దేశం అయిన దక్షిణ కొరియా కంప్యూటర్ల ద్వారా 5.7 శాతం స్పామ్ ఈమెయిళ్ళు వస్తున్నాయని తెలిపింది. భారత దేశం అగ్ర స్ధానం ఆక్రమించడానికి ప్రధాన కారణం భారితీయుల అనుభవ రాహిత్యమేనని ఆ సంస్ధ తెలియజేసింది. స్పామర్లు సెలవు రోజుల్లో అధికంగా స్పామ్ లను సృష్టించి పంపుతారని సోఫోస్ నివేదిక వివరించింది. సెలవుల సీజన్లలో వారి కార్యకలాపాలు తీవ్ర స్ధాయిలో ఉంటాయని తెలిపింది. కంప్యూటర్ వినియోగదారులు తప్పని సరిగా వైరస్ ల నుండి కాపాడుకోవడానికి యాంటీ వైరస్ ప్రోగ్రాంలు వినియోగించాలని సోఫోస్ నివేదిక సలహా ఇచ్చింది. యాంటీ వైరస్ ప్రోగ్రాంలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలని కూడా తెలిపింది.
తమకు వచ్చే ఈ మెయిళ్లను అలవాటుగా ఫార్వర్డ్ చేయడం మానుకోవాలని బ్రిటిష్ యాంటీ వైరస్ ప్రోగ్రామ్ ల తయారీ సంస్ధ 'కాస్పరస్కీ ల్యాబ్' ప్రతినిధి కోరాడు. ఈ మెయిళ్లలో ఉండే విషయం ఎంత సకారణంగా కనపడినప్పటికీ జాగ్రత్తగా గమనించాలని ఆ సంస్ధ కోరింది.
'జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ' బ్లాగ్ లో కూడా ఈ మధ్యలో స్పామ్ కామెంట్లు బాగా పెరిగాయి. సోఫోస్ చెప్పినట్లు ఫేస్ బుక్, ట్విట్టర్ ల లో ఖాతాలు ఉన్న వినియోగదారుల వద్ద నుండి ఈ వ్యాఖ్యలు వచ్చినట్లుగా అవి ఉంటున్నాయి. ఫేస్ బుక్ పేజీలకి వెళ్ళినపుడు ఎవరో ఒకరి ఫోటో తో ఆ పేజీలు ఉంటున్నాయి. సోఫోస్ నివేదిక ను బట్టి అటువంటి ఖాతాలన్నీ ఉత్తుత్తివేననీ, కంప్యూటర్లను హైజాక్ చేసి సృష్టించినవేననీ అర్ధం అవుతోంది.
మీరు నేను ప్రచురించింది పంచుకోవడానికి!