చరిత్రలో ఈ రోజు - April 30
1.ప్రముఖ తెలుగుకవి శ్రీశ్రీ జన్మించిన దినం.
2.దాదా సాహేబ్ పాల్కే జయంతి.

సంఘటనలు
1946: మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పదవి చేపట్టాడు.
1986: ఐ.ఎన్.ఎస్. సింధుఘోష్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళం లో చేరిన రోజు.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam 

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®