ప్రపంచంలోనే మొట్ట మొదటి మానవ జీవి (మొదటి హోమో సాపిఎనస్) నిఎందేర్తాల్స్ వారు అని విజ్ఞాన పరిశోదనలు తెలుపుతున్నాయి. మొదట  హోమో సాపిఎనస్ 200,౦౦౦ ఏళ్ల నాటి వారు మరియు ఆఫ్రికా లో ఉండేవారు. తదుపరి వారి వలస వెళ్ళటం వలన 100 ,౦౦౦ ఏళ్ళకి ప్రపంచ వివిధ దేశాలకు వ్యాపించారు.
నిఎందేర్తాల్స్ వారు ఐదు నుండి ఆరు ఫీట్ ఉండేవారు.వాళ్ళకి ఎముకులు దృడంగా మరియు స్టర్డి ఎముకులు చాలా బలంగా ఉండేవారు మరియు వారికీ మెదడు పెద్దది మాములు మానవులకన్నా.
మానవ ఉనికిని మరియు వివిధ రహస్యాలను తెలియ జెప్పే వివరాలు ప్రపంచ లో రెండో స్తానం భారత దేశం ది. ఒక్కపటి భారతదేశం ప్రపంచములోని అతిపెద్ద ఖండము మరియు అత్యంత జనాభా కలిగిన ఖండము.
ప్రాంతాల వారి గా విడదీసుకొని ఇప్పుడు ఇలా అయ్యింది ముక్కలు అవుతూ.
ఆఫ్రికా వాసులు వలస చేరి మానవ ఉనికిని భారతదేశానికి పంచినట్టు కొన్ని రుజువులు ఉన్నాయి...వారి లోని కొన్ని తెగలు మరియు జాతులు ఇలా కార్యరూపం దాల్చింది ఇప్పుడు.
భారతదేశ చరిత్ర 34,000 ఏళ్ళ కిందట హోమో సెపియన్స్ కాలం నుండే ప్రారంభమయింది. భారత దేశ చరిత్ర అంటే భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్లతో కూడిన సమస్త భారత ఉపఖండ చరిత్ర.@ భారతీయులం  

Facebook:BharatiyulamTwitter:BharatiyulamRss:Bharatiyulam
URL: HTML link code: BB (forum) link code:
ధన్యవాదనములు | ®“భారతీయులం”®